Daspalla Land: విశాఖలో దసపల్లా భూముల స్వాహాకు రంగం సిద్ధం
విశాఖలో దసపల్లా భూముల స్వాహాకు రంగం సిద్ధం అవుతోంది. ఇందు కోసం అధికార వైకాపాకు చెందిన కీలకనేత అధికారులపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. సదరు నేత ఒత్తిడికి తలొగ్గిన అధికారులు.. ఆగమేఘాలపై భూముల సబ్ డివిజన్ పూర్తి చేశారు. ఇక అతిత్వరలోనే విశాఖ కలెక్టర్.. దసపల్లా భూములను 22ఏ నుంచి డీనోటిఫై చేస్తూ ఉత్తర్వులు వెలువరించే అవకాశం ఉందనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.
Published : 17 Nov 2022 09:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!