బ్రేకింగ్

breaking
02 Feb 2023 | 21:33 IST

జేఈఈ మెయిన్‌ సెషన్-1 ప్రాథమిక ‘కీ’ విడుదల

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా జనవరి 25, 28, 30, 31, ఫిబ్రవరి 1న నిర్వహించిన తొలి విడత జేఈఈ మెయిన్‌ పరీక్షల ‘ప్రాథమిక కీ’ని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. సంబంధిత వెబ్‌సైట్‌లో కీని అందుబాటులో ఉంచింది.  కీపై అభ్యంతరాలుంటే ఈ నెల 4వ తేదీ సాయంత్రం 7.50 గంటల వరకు తెలియజేయవచ్చని తెలిపింది. అందుకు ఒక్కో ప్రశ్నకు రూ.200లు చెల్లించాలని పేర్కొంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చని సూచించింది. ‘ప్రాథమిక కీ’ కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్‌ చేయండి.

మరిన్ని

తాజా వార్తలు