బ్రేకింగ్
02 Feb 2023 | 21:33 IST
జేఈఈ మెయిన్ సెషన్-1 ప్రాథమిక ‘కీ’ విడుదల
హైదరాబాద్: దేశవ్యాప్తంగా జనవరి 25, 28, 30, 31, ఫిబ్రవరి 1న నిర్వహించిన తొలి విడత జేఈఈ మెయిన్ పరీక్షల ‘ప్రాథమిక కీ’ని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) విడుదల చేసింది. సంబంధిత వెబ్సైట్లో కీని అందుబాటులో ఉంచింది. కీపై అభ్యంతరాలుంటే ఈ నెల 4వ తేదీ సాయంత్రం 7.50 గంటల వరకు తెలియజేయవచ్చని తెలిపింది. అందుకు ఒక్కో ప్రశ్నకు రూ.200లు చెల్లించాలని పేర్కొంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సంప్రదించవచ్చని సూచించింది. ‘ప్రాథమిక కీ’ కోసం ‘మరిన్ని వివరాలు’ క్లిక్ చేయండి.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
- ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
- ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
- ఏ తప్పూ చేయలేదట!
- TDP: విశాఖలో నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఎన్నికల ప్రచారం
- సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
- ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
- ర్యాలీలో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరైన వల్లభనేని వంశీ
- బెంగళూరు గెలిచిందోచ్..