బ్రేకింగ్

breaking
16 Apr 2024 | 23:00 IST

కేసీఆర్‌కు ఈసీ నోటీసులు

హైదరాబాద్‌: భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఆయన సిరిసిల్లలో కాంగ్రెస్‌ నేతలపై చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేత జి.నిరంజన్‌ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన ఈసీ.. కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11గంటలలోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.

మరిన్ని

తాజా వార్తలు