బ్రేకింగ్
17 Apr 2024 | 22:15 IST
గుజరాత్పై దిల్లీ సునాయస విజయం
అహ్మదాబాద్: ఐపీఎల్ 17లో భాగంగా గుజరాత్తో జరిగిన మ్యాచ్లో దిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేవలం 8.5 ఓవర్లలోనే 4 వికెట్లు నష్టపోయి 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించింది. దిల్లీ బ్యాటర్లు పృథ్వీ (7), జేక్ ఫ్రెసర్(20), అభిషేక్ పోరెల్(15), షై హోప్(19), రిషభ్(16*), సుమిత్(9*) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో సందీప్ 2, స్పెన్సర్, రషీద్ చెరో వికెట్ తీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
- ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
- దిల్లీలో సుష్మా స్వరాజ్ కుమార్తె నామినేషన్.. బాన్సురీ ఆస్తుల విలువ ఎంతంటే?
- విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
- సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
- టీ20 ప్రపంచకప్.. భారత జట్టు ఇదే
- స్టాయినిస్ అర్ధశతకం.. ముంబయిపై లఖ్నవూ విజయం
- ‘ఆ వీడియోలు నేనే ఇచ్చా’.. ప్రజ్వల్ మాజీ డ్రైవర్
- ఏపీలో కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల