బ్రేకింగ్

breaking
17 Apr 2024 | 22:15 IST

గుజరాత్‌పై దిల్లీ సునాయస విజయం

అహ్మదాబాద్‌: ఐపీఎల్‌ 17లో భాగంగా గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో దిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేవలం 8.5 ఓవర్లలోనే 4 వికెట్లు నష్టపోయి 90 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చేధించింది. దిల్లీ బ్యాటర్లు పృథ్వీ (7), జేక్‌ ఫ్రెసర్‌(20), అభిషేక్‌ పోరెల్‌(15), షై హోప్‌(19), రిషభ్‌(16*), సుమిత్‌(9*) పరుగులు చేశారు. గుజరాత్‌ బౌలర్లలో సందీప్‌ 2, స్పెన్సర్‌, రషీద్‌ చెరో వికెట్‌ తీశారు. 

మరిన్ని

తాజా వార్తలు