బ్రేకింగ్
19 Apr 2024 | 17:34 IST
జగన్.. మీ మాటలకు..పనులకు పొంతన ఉందా?: చంద్రబాబు
ఆలూరు: ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజల భవిష్యత్ను మార్చే ఎన్నికలని అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపాను చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యమన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘ వైకాపా పాలనలో ప్రజల ఆదాయం పెరిగిందా? విద్యపై పెట్టిన ఖర్చు ఎంత? వచ్చిన ఫలితాలేంటి?వైకాపా నేతలు దోచింది ఎంత? దాదుచుకున్నది ఎంత?రాష్ట్రంలోనే అత్యంత ధనికుడు జగన్. ఇష్టానుసారం భూములు దోచుకున్నారు. జగన్ చేసే పనులకు.. చెప్పే మాటలకు పొంతన ఉందా?’’ అని చంద్రబాబు మండిపడ్డారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
- చివరి బంతికి వికెట్.. హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ
- లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
- ఐపీఎల్ మొదలైనప్పట్నుంచి ఆ అలవాటు విపరీతంగా పెరిగిపోయింది..!
- ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
- డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
- రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్సిరీస్ ఎలా ఉంది?
- బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
- 4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!