బ్రేకింగ్

breaking
19 Apr 2024 | 17:34 IST

జగన్‌.. మీ మాటలకు..పనులకు పొంతన ఉందా?: చంద్రబాబు

ఆలూరు: ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను మార్చే ఎన్నికలని అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపాను చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యమన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘ వైకాపా పాలనలో ప్రజల ఆదాయం పెరిగిందా? విద్యపై పెట్టిన ఖర్చు ఎంత? వచ్చిన ఫలితాలేంటి?వైకాపా నేతలు దోచింది ఎంత? దాదుచుకున్నది ఎంత?రాష్ట్రంలోనే అత్యంత ధనికుడు జగన్‌. ఇష్టానుసారం భూములు దోచుకున్నారు. జగన్‌ చేసే పనులకు.. చెప్పే మాటలకు పొంతన ఉందా?’’ అని చంద్రబాబు మండిపడ్డారు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని