బ్రేకింగ్
20 Apr 2024 | 21:17 IST
చెలరేగిన ఓపెనర్లు.. అహ్మద్ మెరుపులు.. దిల్లీ టార్గెట్ 267
దిల్లీ: దిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. ఓపెనర్లు హెడ్ (89; 32 బంతుల్లో 11×4,6×6), అభిషేక్ శర్మ(46; 12 బంతుల్లో 2×4, 6×6) విధ్వంసం సృష్టించారు. అహ్మద్ (59*; 29 బంతుల్లో 2×4, 5×6) మెరుపులు మెరిపించాడు. నితీశ్ రెడ్డి (37) ఫర్వాలేదనిపించాడు. మార్క్రమ్ (1), క్లాసెన్ (15), సమద్ (13), కమిన్స్ (1) నిరాశ పరిచారు. బౌలర్లలో కుల్దీప్ 4 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
- ‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
- ముంబయి కథ ముగిసె!
- స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
- నిలిపిన వాహనాలు... గాలిలో ప్రాణాలు!
- జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
- తల్లిని, భార్యాబిడ్డలను హతమార్చి.. ఉరేసుకుని మరణించిన వైద్యుడు
- నగరిలో మంత్రి రోజాకు ఎదురుదెబ్బ
- అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
- తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు