బ్రేకింగ్

breaking
20 Apr 2024 | 21:17 IST

చెలరేగిన ఓపెనర్లు.. అహ్మద్‌ మెరుపులు.. దిల్లీ టార్గెట్‌ 267

దిల్లీ: దిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. ఓపెనర్లు హెడ్‌ (89; 32 బంతుల్లో 11×4,6×6), అభిషేక్‌ శర్మ(46; 12 బంతుల్లో 2×4, 6×6) విధ్వంసం సృష్టించారు. అహ్మద్‌ (59*; 29 బంతుల్లో 2×4, 5×6) మెరుపులు మెరిపించాడు. నితీశ్‌ రెడ్డి (37) ఫర్వాలేదనిపించాడు. మార్‌క్రమ్‌ (1), క్లాసెన్‌ (15), సమద్‌ (13), కమిన్స్‌ (1) నిరాశ పరిచారు. బౌలర్లలో కుల్‌దీప్‌ 4 వికెట్లు పడగొట్టగా.. ముకేశ్‌, అక్షర్‌ పటేల్‌ చెరో వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు