బ్రేకింగ్
30 Apr 2024 | 22:41 IST
ఏపీ అసెంబ్లీ బరిలో 2,387 మంది అభ్యర్థులు
అమరావతి: సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఏపీ ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత లోక్సభ బరిలో 454 మంది అభ్యర్థులు, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు ఈసీ ప్రకటించింది. అసెంబ్లీకి సంబంధించి 318 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 46 మంది పోటీలో ఉండగా.. అనకాపల్లి జిల్లా చోడవరం అసెంబ్లీ నుంచి అత్యల్పంగా ఆరుగురు పోటీలో ఉన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
- 5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
- మరో వీడియో పోస్ట్ చేసిన నటి హేమ
- హైదరాబాద్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లిన కోల్కతా
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (22/05/24)
- బికినీలో రకుల్ప్రీత్ సింగ్.. అనన్య ఫొటోషూట్
- స్టార్ హీరోయిన్ ఎదురుగా ఉన్నా.. తనపనిలో నిమగ్నమై: నెట్టింట్లో వైరల్గా డెలివరీ బాయ్
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్.. రూ.3కోట్లకు పైగా అక్రమాస్తులు?
- రేవ్ పార్టీలో ఆ తెలుగు నటి పాల్గొన్నారు: బెంగళూరు కమిషనర్
- రోజుకు 10వేల అడుగులు మంచిదేనా? నిపుణుల మాట ఇదే..!