బ్రేకింగ్
01 May 2024 | 14:24 IST
మోదీ, అమిత్షా నాపై పగబట్టారు: సీఎం రేవంత్
కోరుట్ల: లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలిచి దేశాన్ని అమ్మేయాలని భాజపా చూస్తోందని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘రిజర్వేషన్ల రద్దుపై నేను ప్రశ్నించాను. దీంతో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్షా నాపై పగబట్టి దిల్లీలో కేసు పెట్టారు. ఈడీ, ఐటీ, సీబీఐతోనే కాదు.. దిల్లీ పోలీసులతోనూ భయపెట్టాలని చూస్తున్నారు. కేసులకు రేవంత్రెడ్డి భయపడడు. మీ దగ్గర సీబీఐ ఈడీ, పోలీసులు ఉండొచ్చు. నావెంట 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఉన్నారు’’ అని రేవంత్రెడ్డి అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- 5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
- ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
- మరో వీడియో పోస్ట్ చేసిన నటి హేమ
- హైదరాబాద్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లిన కోల్కతా
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (22/05/24)
- బికినీలో రకుల్ప్రీత్ సింగ్.. అనన్య ఫొటోషూట్
- స్టార్ హీరోయిన్ ఎదురుగా ఉన్నా.. తనపనిలో నిమగ్నమై: నెట్టింట్లో వైరల్గా డెలివరీ బాయ్
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్.. రూ.3కోట్లకు పైగా అక్రమాస్తులు?
- బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
- ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?