
ప్రధానాంశాలు
కారు ఢీకొని ఇద్దరి మృతి
కాకినాడ: ద్విచక్రవాహనంపై వెళ్తు్న్న వారిని కారు ఢీకొన్న ప్రమాదంలో తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. చింతూరు మండలం చట్టి వద్ద రాజమహేంద్రవరం వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు చింతూరు మండలం నరసింహాపురం గ్రామానికి చెందిన రామకృష్ణ (26), సీతయ్య(48)గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Tags :
ప్రధానాంశాలు
జిల్లా వార్తలు
సినిమా
- మూఢత్వమే ప్రాణాలు తీసింది!
- మా చేతులతో మేమే చంపుకొన్నామే..
- 16 మంది మహిళలను చంపిన సైకో!
- పెళ్లి ముచ్చటపై రష్మి-సుధీర్ ఏమన్నారంటే?
- ద్వివేది, గిరిజా శంకర్పై ఎస్ఈసీ చర్యలు
- నేను శివుణ్ని.. నాకు కరోనా పరీక్షలేంటి?
- మదనపల్లె ఘటన:వెలుగులోకి కొత్త విషయాలు
- బదిలీల ప్రతిపాదన తిరస్కరించిన ఎస్ఈసీ
- పుజారా అలా చేస్తే.. సగం మీసం గీసుకుంటా
- ‘పంత్ వ్యూహం’ కోహ్లీదే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
