
తాజా వార్తలు
పాతబస్తీలో పన్నులు ఎందుకు కట్టరు?: బండి
హైదరాబాద్: పాతబస్తీలో హిందువులు భయానక వాతావరణంలో జీవిస్తున్నారని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పాతబస్తీని భాగ్యనగరంగా మార్చాలని భాజపా కోరుకుంటోందని స్పష్టం చేశారు. బేగంపేటలో వైద్యులతో బండి సంజయ్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పాతబస్తీలో హిందూ జనాభాను తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. భాజపా గెలిస్తే రోహింగ్యాలు, పాక్ వాసులను తరిమికొడతామన్నారు. పాతబస్తీలో అభివృద్ధి ఎందుకు జరగట్లేదని ప్రశ్నించారు.‘‘ పాతబస్తీలో ఏడాదికి రూ.600 కోట్లు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదు. ఆస్తి పన్ను, నల్లా బిల్లులు చెల్లించడం లేదు. పన్నులన్నీ హిందువులు కడితే పాతబస్తీలో జల్సా చేస్తారా?’’ అని ప్రశ్నించారు. గ్రేటర్లో భాజపాకు అవకాశం ఇవ్వాలని వైద్యులను కోరారు. ఎన్నో మహానగరాలను భాజపా అభివృద్ధి చేసిందని, హైదరాబాద్ను కూడా మహానగరంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- సారీ బ్రదర్ నిన్ను కాదు పొడవాల్సింది
- సైఫ్ అలీఖాన్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం
- చరిత్రలో నిలిచే పోరాటమిది: గావస్కర్
- కాస్త బంతిని చూడవయ్యా సుందరం: వీడియో వైరల్
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- ప్చ్.. ఆధిపత్యానికి వరుణుడు బ్రేక్!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
- కమల వండితే.. అమెరికా ఆహా అంది
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- వారెవ్వా సిరాజ్..ఒకే ఓవర్లో రెండు వికెట్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
