Prajagalam : చిలకలూరిపేట ప్రజాగళం సభకు భారీ ఏర్పాట్లు
ఏపీ రాష్ట్ర రాజకీయ చరిత్ర గతినే మార్చేసే కీలక ఘట్టం చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద ఆవిష్కృతమవుతోంది. తెదేపా, జనసేన, భాజపా యుద్ధభేరి మోగించబోతున్నాయి. ఈ మూడు పార్టీలూ సంయుక్తంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్న బహిరంగసభకు సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్రమోదీ, తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పదేళ్ల తర్వాత ఒకే వేదికపైకి వస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. ఆ చిత్రాలు..
Updated : 17 Mar 2024 12:42 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.17కోట్ల విలువైన బంగారం సీజ్
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
-
స్నానాలగదిలో ప్రసవం.. కవర్లో శిశువును చుట్టి రోడ్డుపైకి విసిరేసిన విద్యార్థిని
-
ఫోర్జరీ పత్రాలతో భూ విక్రయం.. రూ.12.35 కోట్ల మోసం
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!