TDP: నూజివీడులో ప్రజాగళం సభ

ఏలూరు జిల్లా నూజివీడులో తెదేపా ఆధ్వర్యంలో ప్రజాగళం సభ నిర్వహించారు. చంద్రబాబు హాజరై ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 

Updated : 04 May 2024 19:30 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని