Telangana: భారీ వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

హైదరాబాద్‌:  భారీ వర్షాల నేపథ్యంలో  తెలంగాణ  ప్రభుత్వం విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించింది. దీంతో నగరంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు  బయలుదేరిన విద్యార్థులు ఇళ్లకు వెనుదిరిగారు. కొందరు విద్యార్థులు వర్షంలో తడుస్తూ ఇళ్లకు వెళ్లగా.. మరికొందరు పాఠశాలలకు వెళ్లారు. 

Updated : 20 Jul 2023 13:59 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని