floods effect : వరదలకు దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు
కరీంనగర్ జిల్లా రామడుగు, గంగాధర మండలాల్లో వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్లు, వంతెనలు, లో లెవెల్ బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వరి పంట పొలాల్లో ఇసుక మెటలు వేశాయి.
Updated : 29 Jul 2023 15:04 IST
1/11
2/11
పంట పొలాల్లో చేరిన ఇసుక
3/11
భారీ వర్షాలకు కుంగిన వంతెన
4/11
నేలకూలిన విద్యుత్ స్తంభం
5/11
6/11
7/11
వరదకు కొట్టుకుపోయిన రోడ్లు
8/11
9/11
10/11
11/11
Tags :