yuvagalam: దిగ్విజయంగా ముగిసిన నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో ముగిసింది. విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించి లోకేశ్‌ తన పాదయాత్రను ముగించారు. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర, శ్రీభరత్‌ తదితరులు లోకేశ్‌తోపాటు పాదయాత్రలో పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి తెదేపా, జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఫొటోలు..

Updated : 18 Dec 2023 19:15 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని