మొదట వచ్చారు.. చివర వెళ్లారు!
వ్యాపారం కోసం భారతదేశానికి సముద్రమార్గం కనిపెట్టి మరీ వచ్చిన ఐరోపావాసులు ఇక్కడి రాజుల అనుమతితో వర్తక స్థావరాలను నెలకొల్పారు.
టీఆర్టీ-2024 భారతదేశ చరిత్ర
వ్యాపారం కోసం భారతదేశానికి సముద్రమార్గం కనిపెట్టి మరీ వచ్చిన ఐరోపావాసులు ఇక్కడి రాజుల అనుమతితో వర్తక స్థావరాలను నెలకొల్పారు. వ్యాపార ఆధిపత్యం కోసం మొదట్లో వారిలో వారే యుద్ధాలకు దిగారు. సుశిక్షిత సైన్యం, వ్యూహ రచనలో మేటిగా ఉన్న బ్రిటిష్ సైన్యం అందులో విజయం సాధించింది. ఆ తర్వాత ఆంగ్లేయులు స్వదేశీ పాలకులను ఓడించి మొత్తం దేశాన్ని వలసరాజ్యంగా చేసుకున్నారు. ఈ పరిణామక్రమంలో జరిగిన యుద్ధాలు, మలుపు తిప్పిన సంఘటనలు, ఒప్పందాలు, వాటిలో భాగస్వాములైన ఐరోపా అధికారులు, స్థానిక పాలకుల గురించి పోటీ పరీక్షల అభ్యర్థులు తెలుసుకోవాలి. ఈస్టిండియా కంపెనీ ఆధ్వర్యంలో దేశ పాలనావిధానాల్లో వచ్చిన మార్పులపై అవగాహన పెంచుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?