ఓటుకు.. మాటకు లంచమైతే రక్షణ కుదరదు!
కరెంట్ అఫైర్స్
చైనా సరిహద్దుల్లో అరుణాచల్ప్రదేశ్ భూభాగంలో వ్యూహాత్మక, రక్షణ అవసరాల కోసం నిర్మించిన సేలా సొరంగాన్ని ప్రధాని మోదీ ఇటీవల ప్రారంభించారు. ముంబయిలో జరిగిన మిస్వరల్డ్ పోటీల్లో చెక్ రిపబ్లిక్ యువతి విజేతగా నిలిచింది. ప్రజాప్రతినిధులకు దోషవిచారణ నుంచి రక్షణ ఉండదంటూ సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రపంచంలోనే మొదటిసారిగా అబార్షన్ను చట్టబద్ధ హక్కుగా ఫ్రాన్స్ గుర్తించింది. హరియాణాలో కొత్త ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మంత్రివర్గం కొలువుదీరింది. ఇలాంటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రధాన వార్తలు, ముఖ్య పరిణామాలు, ఆసక్తికర అంశాలను పోటీ పరీక్షార్థులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. దేశవ్యాప్తంగా ప్రారంభమైన కొత్త పథకాలు, జాతీయ స్థాయిలో ప్రభుత్వ, కార్పొరేట్ రంగాల్లో జరిగిన నూతన నియామకాలు, అంతర్జాతీయ సదస్సులు, క్రీడలు, ప్రతిష్ఠాత్మక పురస్కారాల గ్రహీతలు, సైన్స్ ఆవిష్కరణలపై పూర్తి పరిజ్ఞానంతో ఉండాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
డీమార్ట్ లాభం రూ.563 కోట్లు.. కొత్తగా మరో 41 స్టోర్లు
-
ఫ్రీగా ఇస్తాం.. ఈ విల్లా తీసుకోండి..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మనీ స్వైపింగ్ స్కామ్.. బ్యాంక్ మెసేజ్లతో కొత్త మోసం!
-
కొనసాగుతున్న లేఆఫ్లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?