గాలి పటాలను చూసి పక్షులుగా భావిస్తే!

నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. పిల్లల్లో ఈ సామర్థ్యాన్ని పెంపొందించాలంటే తగిన అనుభవ జ్ఞానాన్ని కలిగించాలి. ఆ విధంగా చేయడాన్నే సైకాలజీలో సాంకేతికంగా అభ్యసనం అంటారు.

Published : 25 Mar 2024 00:36 IST

టీఆర్‌టీ - 2024 సైకాలజీ

నేర్చుకోవడం అనేది నిరంతర ప్రక్రియ. పిల్లల్లో ఈ సామర్థ్యాన్ని పెంపొందించాలంటే తగిన అనుభవ జ్ఞానాన్ని కలిగించాలి. ఆ విధంగా చేయడాన్నే సైకాలజీలో సాంకేతికంగా అభ్యసనం అంటారు. విద్యార్థిలో  స్వతహాగా ఆలోచనలను పెంచి, విశ్లేషణ సామర్థ్యాన్ని విస్తృతపరుస్తూ అవగాహనతో కూడిన విజ్ఞానాన్ని అందించేదే అభ్యసనం. ఇందుకోసం పలు రకాల బోధనాభ్యాస ప్రక్రియలు, ప్రణాళికలు, మూల్యాంకన విధానాలు ఉన్నాయి. వాటిపై ఉపాధ్యాయులు కాబోయే అభ్యర్థులకు అవగాహన ఉండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని