నిశుంభసూదిని నిర్మాత విజయాలయుడు!

మధ్యయుగంలో భారతదేశంలో అనేక స్వతంత్ర రాజ్యాలు వెలిశాయి. ఉత్తరాదిన రాజపుత్రులు శక్తిమంతులుగా ఆవిర్భవించారు.

Published : 05 Apr 2024 01:03 IST

మధ్యయుగంలో భారతదేశంలో అనేక స్వతంత్ర రాజ్యాలు వెలిశాయి. ఉత్తరాదిన రాజపుత్రులు శక్తిమంతులుగా ఆవిర్భవించారు. దక్షిణాదిన పల్లవులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, చోళులు పెద్ద రాజ్యాలను స్థాపించారు. ముఖ్యంగా చోళ సామ్రాజ్యం ఆర్థికంగా, సాంస్కృతికంగా వైభవాన్ని సాధించింది. అయితే స్వదేశీ పాలకుల అనైక్యత కారణంగా ముస్లింల వరుస దాడులు ఫలించి భారతదేశంలో ఇస్లాం అధికార స్థాపన జరిగింది. ఈ పరిణామ క్రమం, పెనుమార్పులకు దారితీసిన నాటి పరిస్థితుల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ఆ సమయంలో దక్షిణాది రాజ్యాలు, పాలకులు, పాలకవంశాలు, రాజకీయ వ్యవస్థ, సాంఘిక, ఆర్థిక, మత జీవనం, సాహిత్యం, కళాపోషణ, వర్ణ వ్యవస్థ స్థితిగతులు, సంబంధిత చారిత్రక ఆధారాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.

టీఆర్‌టీ 2024 చరిత్ర


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని