నిశుంభసూదిని నిర్మాత విజయాలయుడు!
మధ్యయుగంలో భారతదేశంలో అనేక స్వతంత్ర రాజ్యాలు వెలిశాయి. ఉత్తరాదిన రాజపుత్రులు శక్తిమంతులుగా ఆవిర్భవించారు.
మధ్యయుగంలో భారతదేశంలో అనేక స్వతంత్ర రాజ్యాలు వెలిశాయి. ఉత్తరాదిన రాజపుత్రులు శక్తిమంతులుగా ఆవిర్భవించారు. దక్షిణాదిన పల్లవులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, చోళులు పెద్ద రాజ్యాలను స్థాపించారు. ముఖ్యంగా చోళ సామ్రాజ్యం ఆర్థికంగా, సాంస్కృతికంగా వైభవాన్ని సాధించింది. అయితే స్వదేశీ పాలకుల అనైక్యత కారణంగా ముస్లింల వరుస దాడులు ఫలించి భారతదేశంలో ఇస్లాం అధికార స్థాపన జరిగింది. ఈ పరిణామ క్రమం, పెనుమార్పులకు దారితీసిన నాటి పరిస్థితుల గురించి పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ఆ సమయంలో దక్షిణాది రాజ్యాలు, పాలకులు, పాలకవంశాలు, రాజకీయ వ్యవస్థ, సాంఘిక, ఆర్థిక, మత జీవనం, సాహిత్యం, కళాపోషణ, వర్ణ వ్యవస్థ స్థితిగతులు, సంబంధిత చారిత్రక ఆధారాల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.
టీఆర్టీ 2024 చరిత్ర
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM