కేంద్ర ఎన్నికల పరిశీలకులతో సీఈసీ సుశీల్ చంద్ర సమావేశం
పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపుర్, గోవా రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలకు రాష్ట్రం నుంచి కేంద్ర ఎన్నికల పరిశీలకులుగా వెళ్లనున్న 35 మంది ఐఏఎస్, 9
ఈనాడు డిజిటల్, అమరావతి: పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపుర్, గోవా రాష్ట్రాల్లో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలకు రాష్ట్రం నుంచి కేంద్ర ఎన్నికల పరిశీలకులుగా వెళ్లనున్న 35 మంది ఐఏఎస్, 9 మంది ఐపీఎస్ల అధికారులతో సీఈసీ సుశీల్ చంద్ర శుక్రవారం సమావేశమయ్యారు. దిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ భేటీని నిర్వహించారు. సచివాలయం నుంచి అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా అనుసరించాల్సిన విధి విధానాలు, ఇతర మార్గదర్శకాలను సీఈసీ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు