మద్యం దుకాణాల సమయం గంట పెంపు
రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు ఇకపై రాత్రి 10గంటల వరకు తెరిచే ఉంటాయి. పని వేళలను మరో గంట పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ మార్గదర్శకాలను పాటించేందుకు పని వేళలను రాత్రి 10గంటల వరకు పెంచినట్లు పేర్కొంది.
ఈనాడు, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు ఇకపై రాత్రి 10గంటల వరకు తెరిచే ఉంటాయి. పని వేళలను మరో గంట పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ మార్గదర్శకాలను పాటించేందుకు పని వేళలను రాత్రి 10గంటల వరకు పెంచినట్లు పేర్కొంది. విక్రయాల ఖాతాల నిర్వహణకు ఈ సమయాన్ని పెంచినట్లు వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?