పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ గడువు పొడిగింపు

పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ గడువును పొడిగించినట్లు కన్వీనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. దరఖాస్తు రుసుము చెల్లించేందుకు 11వతేదీ వరకు అవకాశం ఇవ్వగా.. కోర్సులు, కళాశాలల ఎంపికకు

Published : 06 Aug 2022 05:27 IST

ఈనాడు, అమరావతి: పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ గడువును పొడిగించినట్లు కన్వీనర్‌ పోలా భాస్కర్‌ తెలిపారు. దరఖాస్తు రుసుము చెల్లించేందుకు 11వతేదీ వరకు అవకాశం ఇవ్వగా.. కోర్సులు, కళాశాలల ఎంపికకు ఐచ్ఛికాల నమోదుకు 12 నుంచి 16వతేదీ వరకు అవకాశం కల్పించారు. 20న సీట్ల కేటాయింపు పూర్తిచేస్తారు. తరగతులు 25 నుంచి ప్రారంభమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని