తోటపల్లి గట్టుకు వరద దెబ్బ

ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పార్వతీపురం మన్యం జిల్లాలో నాగావళి నదికి వరద పోటెత్తింది. దీంతో గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి జలాశయంలోకి ఆదివారం అర్ధరాత్రి 40 వేల క్యూసెక్కుల

Published : 16 Aug 2022 03:15 IST

గరుగుబిల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో పార్వతీపురం మన్యం జిల్లాలో నాగావళి నదికి వరద పోటెత్తింది. దీంతో గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి జలాశయంలోకి ఆదివారం అర్ధరాత్రి 40 వేల క్యూసెక్కుల నీరు చేరింది. నెల రోజుల క్రితమే దెబ్బతిన్న కుడిగట్టు ప్రస్తుతం ప్రమాద సూచిక దాటి కోతకు గురైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని