బాలయ్య షోలో చంద్రబాబు

ఆహా ఓటీటీ ఛానెల్‌లో సినీనటుడు నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్‌స్టాపబుల్‌ షో రెండో సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది.

Updated : 05 Oct 2022 05:01 IST

ఈనాడు, అమరావతి: ఆహా ఓటీటీ ఛానెల్‌లో సినీనటుడు నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్‌స్టాపబుల్‌ షో రెండో సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. మొదటి అతిథిగా తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. కార్యక్రమ చిత్రీకరణను హైదరాబాద్‌లో మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా సెట్‌కు చంద్రబాబు రాగా.. బాలకృష్ణ, సినీ నిర్మాత అల్లు అరవింద్‌, ఆహా బృందం ఘన స్వాగతం పలికింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని