మంటల్లో దగ్ధమైన కారు

మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కారు దగ్ధమైంది. మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీనివాస తన భార్యాపిల్లలతో కలిసి షాద్‌నగర్‌ వెళ్లి తిరిగి వస్తుండగా..

Published : 30 Oct 2020 15:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా బాలానగర్‌ జాతీయ రహదారిపై ప్రమాదవశాత్తు కారు దగ్ధమైంది. మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీనివాస్‌ తన భార్యాపిల్లలతో కలిసి షాద్‌నగర్‌ వెళ్లి తిరిగి వస్తుండగా కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వారంతా వెంటనే కారులోనుంచి దిగిపోయారు. చూస్తుండగానే కారు మంటల్లో దగ్ధమైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని