Kidnap: వేములవాడ రాజన్న ఆలయం వద్ద శిశువు కిడ్నాప్.. వరంగల్లో ఆచూకీ లభ్యం
సిరిసిల్ల వేములవాడ రాజన్న ఆలయం వద్ద అపహరణకు గురైన శిశువు ఆచూకీ లభ్యమైంది. వరంగల్ రైల్వేస్టేషన్లో చిన్నారిని పోలీసులు గుర్తించారు. కరీంనగర్కు చెందిన లావణ్య అనే మహిళను భర్తను వదిలేయడంతో నాలుగు రోజులుగా ఆమె తన
వేములవాడ: సిరిసిల్ల వేములవాడ రాజన్న ఆలయం వద్ద అపహరణకు గురైన శిశువు ఆచూకీ లభ్యమైంది. వరంగల్ రైల్వేస్టేషన్లో చిన్నారిని పోలీసులు గుర్తించారు. కరీంనగర్కు చెందిన లావణ్య అనే మహిళను భర్తను వదిలేయడంతో నాలుగు రోజులుగా ఆమె తన ఇద్దరు పిల్లలతో వేములవాడ ఆలయం మెట్ల వద్ద ఉంటున్నారు. రాత్రి లావణ్యకు మద్యం తాగించి దుండగులు శిశువును అపహరించినట్లు సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు శిశువు కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో వరంగల్ రైల్వేస్టేషన్లో ఆచూకీ కనుగొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్