
Telangana News: వారికి రైతుబంధు ఇవ్వొద్దు: ప్రభుత్వానికి అబ్కారీ శాఖ ప్రతిపాదనలు
హైదరాబాద్: తెలంగాణలో అంతర్గత పంటగా గంజాయి సాగు చేస్తూ లబ్ధి పొందుతున్న రైతులపై చర్యలు మొదలయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా పొలాల్లో సోదాలు చేసిన అబ్కారీ శాఖ అధికారులు 126 మంది రైతులు గంజాయి సాగుచేస్తున్నట్లు గుర్తించారు. వారందరిపై అబ్కారీ శాఖ అధికారులు గంజాయి కేసులు నమోదు చేశారు. ఇందులో ఎక్కువగా ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో నమోదైనట్లు అబ్కారీ శాఖ తెలిపింది. ఇటీవల కాలంలో మత్తుమందుల సరఫరా, విక్రయాలు, తయారీలపై ఉక్కుపాదం మోపాలని పోలీసు, అబ్కారీ శాఖలను సీఎం ఆదేశించారు. గంజాయి సాగు చేసినట్లు గుర్తిస్తే సంబంధిత రైతులకు రైతు బంధు నిలుపుదల చేస్తామని సీఎం స్పష్టం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని గంజాయి సాగు చేస్తున్నట్లు కేసులు నమోదైన రైతులకు రైతుబంధు నిలుపుదల చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అబ్కారీ శాఖ అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mohammed Zubair: జర్నలిస్ట్ జుబైర్కు నాలుగు రోజుల పోలీసు కస్టడీ
-
India News
Mamata: జుబైర్, తీస్తా సీతల్వాడ్ చేసిన నేరమేంటి?: కేంద్రానికి దీదీ సూటిప్రశ్న
-
Sports News
IND vs ENG: టీమ్ఇండియాతోనూ ఇదే దూకుడుతో ఆడతాం: బెన్ స్టోక్స్
-
Movies News
Social Look: రామ్చరణ్ ఇంట బాలీవుడ్ స్టార్ల సందడి.. పూజాహెగ్డే ‘వాటర్ బ్రేక్’!
-
General News
Health: పులిరాజా వెళ్లిపోలేదు.. జాగ్రత్త!
-
Politics News
TS Highcourt: మంత్రి కొప్పుల ఈశ్వర్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra Crisis: ‘మహా’ సంక్షోభంలో కీలక మలుపు.. గవర్నర్ను కలిసిన ఫడణవీస్
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుపై మరోసారి సస్పెన్షన్ వేటు
- ‘Disease X’: డిసీజ్ ఎక్స్.. ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు..?
- Ire vs Ind: ఉత్కంఠ పోరులో టీమ్ఇండియా విజయం.. సిరీస్ కైవసం
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Johnny Depp: డిస్నీ వరల్డ్లోకి జానీ డెప్.. రూ.2,535 కోట్ల ఆఫర్ నిజమేనా?
- Andhra News: ఏపీ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో రూ.800 కోట్లు మాయం
- Rocketry: ఆ ఉద్దేశంతోనే ‘రాకెట్రీ’ తీశా.. వారంతా భారత్కు తిరిగిరావాలి: మాధవన్
- Social Look: రామ్చరణ్ ఇంట బాలీవుడ్ స్టార్ల సందడి.. పూజాహెగ్డే ‘వాటర్ బ్రేక్’!