Nizamabad: ఫ్రిజ్‌ పట్టుకోగానే విద్యుదాఘాతంతో చిన్నారి మృతి

నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో విషాదం నెలకొంది. ఎస్‌ మార్ట్‌ సూపర్‌ మార్కెట్‌లో ఫ్రిజ్‌ పట్టుకోగానే విద్యుదాఘాతంతో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది.

Updated : 02 Oct 2023 17:51 IST

నందిపేట్‌: నిజామాబాద్ జిల్లా నందిపేట్‌లో విషాదం నెలకొంది. ఎస్‌ మార్ట్‌ సూపర్‌ మార్కెట్‌లో ఫ్రిజ్‌ పట్టుకోగానే విద్యుదాఘాతంతో నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. చిన్నారి మృతదేహంతో సూపర్‌ మార్కెట్‌ ఎదుట కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు వివరాలు సేకరించారు. చిన్నారి మృతదేహానికి ప్రభుత్వ ఆసుపత్రిలో శవపరీక్ష పూర్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని