శివకాశిలో పేలుడు.. ముగ్గురి మృతి

తమిళనాడులోని శివకాశి సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు చోటుచేసుకోవడంతో నలుగురు మృత్యువాత.....

Updated : 20 Feb 2020 09:54 IST

చెన్నై: తమిళనాడులోని శివకాశి సమీపంలో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ కర్మాగారంలో పేలుడు చోటుచేసుకోవడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురికి గాయాలైనట్లు సమాచారం. పేలుడు ధాటికి బాణసంచా తయారీ కూలీలు దూరంగా ఎగిరిపడ్డట్లు తెలుస్తోంది. కర్మాగారం యజమాని కోసం పోలీసులు గాలిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని