Crime News: 11 ఏళ్ల విద్యార్థినిపై ప్రిన్సిపల్‌ అత్యాచారం

పదకొండేళ్ల బాలికపై ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

Published : 19 Oct 2021 02:07 IST

పదకొండేళ్ల బాలికపై ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని ఝున్‌ఝునూలో ఈ అమానవీయ ఘటన జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ప్రధానోపాధ్యాయుడే కీచకుడిలా మారాడు. ఇందులో మరో ఇద్దరు ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని