Crime news: విశాఖలో దారుణం.. బంగారం, డబ్బుకోసం వృద్ధురాలి హత్య
విశాఖలో దారుణం జరిగింది. డబ్బు, బంగారం కోసం దుండగులు ఓ వృద్ధురాలిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..
విశాఖపట్నం: విశాఖలో దారుణం జరిగింది. డబ్బు, బంగారం కోసం దుండగులు ఓ వృద్ధురాలిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. పూర్ణమార్కెట్ దుర్గాలమ్మ గుడి సమీపంలోని పిరికి వీధిలో నల్లి అచ్చిమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. ఒంటరిగా ఉండటాన్ని గమనించిన దుండగులు ఇంట్లోకి చొరబడి వృద్ధురాలి మెడకు తాడు బిగించి హతమార్చారు. అనంతరం ఇంట్లో ఉన్న నగదు, బంగారం దోచుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న వన్టౌన్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్