Crime news: ఇటిక్యాల వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా..  20మందికి గాయాలు

గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మడలం ధర్మవరం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Updated : 15 Oct 2021 10:41 IST

గద్వాల: గద్వాల జిల్లాలోని ఇటిక్యాల మడలం ధర్మవరం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు బోల్తా పడి 20మందికి గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని