యూపీలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఏడుగురి మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ప్రమాదం జరిగింది. టిక్రీ గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ..

Updated : 21 Dec 2022 16:04 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోండా జిల్లాలో ప్రమాదం జరిగింది. టిక్రీ గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న 14మందిని సహాయక సిబ్బంది రక్షించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని