Nizamabad: తల్లిదండ్రులతో కలిసి.. భర్తను నరికి చంపిన భార్య

నిజామాబాద్‌ పట్టణ పరిధిలోని చంద్రశేఖర్‌ కాలనీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో తల్లిదండ్రులతో కలిసి భర్త కృష్ణను భార్య గొడ్డలితో నరికి చంపేసింది.

Published : 28 Aug 2023 22:08 IST

నిజామాబాద్‌: నిజామాబాద్‌ పట్టణ పరిధిలోని చంద్రశేఖర్‌ కాలనీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో తల్లిదండ్రులతో కలిసి భర్త కృష్ణను భార్య గొడ్డలితో నరికి చంపేసింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని