logo

మండలంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

మండలంలోని హస్నాపూర్, వడ్డాడి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు  ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 02 May 2024 12:03 IST

తాంసి: మండలంలోని హస్నాపూర్, వడ్డాడి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు  ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ.. అందుకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. వారి వెంట  నాయకులు సంతోష్, నారాయణ, శ్రీధర్ రెడ్డి, రమణ యాదవ్, గంగారెడ్డి, చిన్న రాంరెడ్డి, వెంకట్ రెడ్డి, బాపురెడ్డి తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు