logo

భాజపా ఇంటింటి ప్రచారం

ఆదిలాబాద్ పట్టణంలోని పదో వార్డులో భాజపా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Updated : 06 May 2024 15:54 IST

ఆదిలాబాద్ కలెక్టరేట్: ఆదిలాబాద్ పట్టణంలోని పదో వార్డులో భాజపా ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నమూనా బ్యాలెట్‌పై మూడో నెంబర్ గుర్తు కలిగిన కమలం మీట నొక్కాలని కోరారు. మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావాలన్నా, దేశాభివృద్ధి జరగాలన్నా భాజపా తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని