logo

బెల్లం పులుపు ధ్వంసం

పెదబొడ్డేపల్లి సమీపంలోని తోటల్లో నిల్వ ఉంచిన బెల్లం పులపును నర్సీపట్నం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సిబ్బంది ధ్వంసం చేశారు.

Published : 18 Apr 2024 01:46 IST

నర్సీపట్నం అర్బన్‌, గొలుగొండ: పెదబొడ్డేపల్లి సమీపంలోని తోటల్లో నిల్వ ఉంచిన బెల్లం పులపును నర్సీపట్నం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సిబ్బంది ధ్వంసం చేశారు. ఎస్సై అప్పలస్వామి సిబ్బందితో దాడులు చేసి 30 ప్లాస్టిక్‌ సంచుల్లో నిల్వ చేసిన 15 వేల లీటర్ల ఊటను పారబోశారు. ఏటిగైరంపేట శివారు ముంగర్లపాలెం అటవీ ప్రాంతంలో 1300 లీటర్ల బెల్లం పులుపును ధ్వంసం చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని