క్షయ నివారణకు చర్యలు
మన్యంలో క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి సాధన పేర్కొన్నారు.
చింతపల్లి గ్రామీణం, కొయ్యూరు, న్యూస్టుడే: మన్యంలో క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి సాధన పేర్కొన్నారు. గురువారం లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆమె మాట్లాడుతూ.. క్షయ వ్యాధికి గురైన వ్యక్తికి, సంబంధిత కుటుంబసభ్యులందరికీ బీసీజీ టీకాలు వేస్తున్నామని తెలిపారు. బాధితులు భయపడొద్దని, పీహెచ్సీల్లో మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వైద్యులు దినేశ్, వరప్రసాద్, ఎంపీహెచ్వో మురళి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు డౌనూరు పీహెచ్సీలో బీసీజీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డీఐవో ప్రారంభించారు. స్థానిక వైద్యాధికారి లలిత, ఎంపీహెచ్ఈవో ఎం.అప్పలనాయుడు, టి.బి.సూపర్వైజర్ వై.అచ్చియ్యనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయిదు సంతకాలు.. అందరింటా సంబరాలు
[ 14-06-2024]
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి సర్కారు కొలువు తీరిన రోజు నుంచే అమలుకు శ్రీకారం చుట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుందని చెబుతూ వచ్చిన చంద్రబాబు తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజునే ఆ హామీని నిలబెట్టుకున్నారు. -
అన్న క్యాంటీన్లకు పునరుజ్జీవం
[ 14-06-2024]
పేదలకు అతి తక్కువ ధరకే కడుపునిండా అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి అన్న క్యాంటీన్లు కూటమి ప్రభుత్వం రాకతో పునరుజ్జీవం సంతరించుకోబోతున్నాయి. -
ఉద్యమంలా రక్తదానం
[ 14-06-2024]
చింతపల్లి మండలం పెంటపాడు గ్రామానికి చెందిన యువకుడు ఇంటి కృష్ణమహేశ్వర్లు ఆపదలో ఉన్నవారికి రక్తం దానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. -
మన్యాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి
[ 14-06-2024]
మన్యం ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఇక్కడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి లోకేశ్ను కోరినట్లు మాజీ మంత్రి కిడారి శ్రావణ్కుమార్ తెలిపారు. -
వేటకు వేళాయే!
[ 14-06-2024]
ప్రాణాలే పెట్టుబడిగా.. కడలి కెరటాలే కడుపు నింపే కాలచక్రాలుగా.. మర పడవలే నేస్తాలుగా.. నిత్యం పోరాటం చేసే మత్స్యకారులు బతుకు నావను నడపడానికి సమయం వచ్చింది. -
నాన్నమ్మ లేని లోకంలో నేనెందుకని!
[ 14-06-2024]
తనను ఎంతో ప్రేమించే నాన్నమ్మ మృతి చెందడంతో మనస్తాపానికి గురైన యువతి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
చంద్రబాబు పాలనలో రాష్ట్రాభివృద్ధి
[ 14-06-2024]
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆడాకుల పంచాయతీ కిష్టారం గ్రామంలో తెదేపా ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి జంపా వెంకటరమణ, స్థానిక నేతలు జోగారావు, బ్రహ్మాజీ, కోనంగి సత్య ఆధ్వర్యంలో గురువారం మొక్కలు నాటారు. -
పాడేరు ఘాటీ... పట్టించుకోరేంటి?
[ 14-06-2024]
పెదబయలులో ఈనెల 9వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగిన మోదకొండమ్మ ఉత్సవాల్లో ప్రోగాం ముగించుకుని లారీలో స్వగ్రామాలకు బయలుదేరిన సౌండ్ సిస్టమ్ బృంద సభ్యులు పాడేరు ఘాటీ 12వ మైలు దాటిన మలుపు వద్ద ప్రమాదానికి గురయ్యారు. -
టీటీసీ అభ్యర్థులకు ఆగస్టులో పరీక్షలు
[ 14-06-2024]
టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (టీటీసీ) కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖాధికారిణి ఎం. వెంకటలక్ష్మమ్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మెగా డీఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం.. ఎస్వీ యూనివర్సిటీలో సంబరాలు
-
సూపర్-8 పోరుకు ముందే.. ఆ ఇద్దరు స్వదేశానికి!
-
ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే సీఎం సతీమణి రాజీనామా
-
‘కాళేశ్వరం’పై కొనసాగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ విచారణ
-
జులై 22న కేంద్ర బడ్జెట్.. జులై 3న ఆర్థిక సర్వే..!
-
చిరు ‘విశ్వంభర’లో బాలీవుడ్ నటుడు.. అధికారికంగా ప్రకటించిన టీమ్