2,08,329 మంది వజ్రాయుధాన్ని వదిలేశారు
ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓట్ల పండగలో చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. జిల్లాలో 12,89,371 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఈ సారి 10,81,042 మంది ఓటు వేయగా, 208329 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేదు.
పాయకరావుపేట, అనకాపల్లి నియోజకవర్గాల్లో ఆసక్తి చూపని ఓటర్లు
కలెక్టరేట్, న్యూస్టుడే: ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓట్ల పండగలో చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. జిల్లాలో 12,89,371 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఈ సారి 10,81,042 మంది ఓటు వేయగా, 208329 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఒక్కో నియోజకవర్గంలో 30వేల నుంచి 44 వేల మంది ఓటింగ్కు దూరమయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఓటు హక్కు వినియోగంపై బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేసి అవగాహన కల్పించినా ఫలితం ఇవ్వలేకపోయింది. ప్రభుత్వ, ప్రైవేటు, కార్మిక శాఖ, వర్తక, వాణిజ్య వ్యాపార సంస్థలకు సెలవు ప్రకటించినా ఓటర్లు బాధ్యతగా ముందుకు రాలేదు. అనకాపల్లి, ఎలమంచిలి, నర్సీపట్నం, పాయకరావుపేట, చోడవరం నియోజకవర్గాల్లో ఎక్కువ మంది ఓటింగ్కు దూరంగా ఉన్నారు. వేసవి సెలవులు కలసి రావడంతో చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లి పోయి ఓటింగ్కు రాలేదు. థర్డ్ జెండర్ కేటగిరీలో 28 మంది ఓటర్లకు కేవలం 12 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా పాయకరావుపేట నియోజకవర్గంలో 44118 మంది, అనకాపల్లి నియోజకవర్గంలో 43132 మంది ఎన్నికల్లో వజ్రాయుధాన్ని వదులుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయిదు సంతకాలు.. అందరింటా సంబరాలు
[ 14-06-2024]
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి సర్కారు కొలువు తీరిన రోజు నుంచే అమలుకు శ్రీకారం చుట్టింది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీపైనే ఉంటుందని చెబుతూ వచ్చిన చంద్రబాబు తాను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజునే ఆ హామీని నిలబెట్టుకున్నారు. -
అన్న క్యాంటీన్లకు పునరుజ్జీవం
[ 14-06-2024]
పేదలకు అతి తక్కువ ధరకే కడుపునిండా అన్నం పెట్టే అన్నపూర్ణ లాంటి అన్న క్యాంటీన్లు కూటమి ప్రభుత్వం రాకతో పునరుజ్జీవం సంతరించుకోబోతున్నాయి. -
ఉద్యమంలా రక్తదానం
[ 14-06-2024]
చింతపల్లి మండలం పెంటపాడు గ్రామానికి చెందిన యువకుడు ఇంటి కృష్ణమహేశ్వర్లు ఆపదలో ఉన్నవారికి రక్తం దానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. -
మన్యాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి
[ 14-06-2024]
మన్యం ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధ వహించి, ఇక్కడి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి లోకేశ్ను కోరినట్లు మాజీ మంత్రి కిడారి శ్రావణ్కుమార్ తెలిపారు. -
వేటకు వేళాయే!
[ 14-06-2024]
ప్రాణాలే పెట్టుబడిగా.. కడలి కెరటాలే కడుపు నింపే కాలచక్రాలుగా.. మర పడవలే నేస్తాలుగా.. నిత్యం పోరాటం చేసే మత్స్యకారులు బతుకు నావను నడపడానికి సమయం వచ్చింది. -
నాన్నమ్మ లేని లోకంలో నేనెందుకని!
[ 14-06-2024]
తనను ఎంతో ప్రేమించే నాన్నమ్మ మృతి చెందడంతో మనస్తాపానికి గురైన యువతి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. -
చంద్రబాబు పాలనలో రాష్ట్రాభివృద్ధి
[ 14-06-2024]
చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆడాకుల పంచాయతీ కిష్టారం గ్రామంలో తెదేపా ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి జంపా వెంకటరమణ, స్థానిక నేతలు జోగారావు, బ్రహ్మాజీ, కోనంగి సత్య ఆధ్వర్యంలో గురువారం మొక్కలు నాటారు. -
పాడేరు ఘాటీ... పట్టించుకోరేంటి?
[ 14-06-2024]
పెదబయలులో ఈనెల 9వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగిన మోదకొండమ్మ ఉత్సవాల్లో ప్రోగాం ముగించుకుని లారీలో స్వగ్రామాలకు బయలుదేరిన సౌండ్ సిస్టమ్ బృంద సభ్యులు పాడేరు ఘాటీ 12వ మైలు దాటిన మలుపు వద్ద ప్రమాదానికి గురయ్యారు. -
టీటీసీ అభ్యర్థులకు ఆగస్టులో పరీక్షలు
[ 14-06-2024]
టెక్నికల్ టీచర్స్ సర్టిఫికెట్ (టీటీసీ) కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖాధికారిణి ఎం. వెంకటలక్ష్మమ్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జులై 22న కేంద్ర బడ్జెట్.. జులై 3న ఆర్థిక సర్వే..!
-
చిరు ‘విశ్వంభర’లో బాలీవుడ్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్
-
కువైట్ అగ్నిప్రమాదం.. కేరళ చేరుకున్న 45 మంది భారతీయుల మృతదేహాలు
-
సూపర్-8కి చేరిన అఫ్గాన్.. కివీస్ ఔట్.. రేసులో ఇంగ్లండ్
-
మండల కేంద్రాలు, పట్టణాల్లో రిమోట్ వర్క్ స్టేషన్లు: చంద్రబాబు
-
నేతలంతా ఒకవైపు.. బైడెన్ మరోవైపు: వైరల్గా అధ్యక్షుడి వ్యవహారశైలి