logo

రోశయ్య సేవలు చిరస్మరణీయం

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వివిధ హోదాల్లో ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని  దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. పాతబస్తీ బ్రాహ్మణవీధిలో కొణిజేటి రోశయ్య చిత్రపటానికి

Published : 05 Dec 2021 04:56 IST


రోశయ్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న మంత్రి వెలంపల్లి, మేయర్‌ భాగ్యలక్ష్మి తదితరులు

విద్యాధరపురం, న్యూస్‌టుడే: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వివిధ హోదాల్లో ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని  దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. పాతబస్తీ బ్రాహ్మణవీధిలో కొణిజేటి రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి శనివారం నివాళులర్పించారు. నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని