logo

తెదేపా నేతజీవీకి కరోనా

తెదేపా నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జీవీ ఆంజనేయులుకు కరోనా సోకింది. తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపించాయని వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌లో ఆదివారం

Published : 25 Jan 2022 03:51 IST

వినుకొండ, న్యూస్‌టుడే: తెదేపా నరసరావుపేట పార్లమెంటు అధ్యక్షుడు జీవీ ఆంజనేయులుకు కరోనా సోకింది. తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపించాయని వైద్యుల సలహా మేరకు హైదరాబాద్‌లో ఆదివారం నుంచి హోం ఐసోలేషన్‌లో ఉన్నానని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు పరీక్ష చేయించుకోవాలని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని