logo

శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరిస్తా

రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు కొట్టాల్లో  తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని అనంతపురం అర్బన్‌ తెదేపా అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్‌ హామీ ఇచ్చారు.

Published : 20 Apr 2024 03:37 IST

దగ్గుపాటి ప్రసాద్‌కు గజమాలతో స్వాగతం పలుకుతున్న నాయకులు

అనంతపురం (కళ్యాణదుర్గంరోడ్డు), రుద్రంపేట: రుద్రంపేట పంచాయతీ చంద్రబాబు కొట్టాల్లో  తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని అనంతపురం అర్బన్‌ తెదేపా అభ్యర్థి దగ్గుపాటిప్రసాద్‌ హామీ ఇచ్చారు. శుక్రవారం చంద్రబాబు కొట్టాల, విమలాఫారూఖ్‌ నగర్‌, పంతుల కాలనీల్లో    ప్రచారం నిర్వహించారు. ఆయనకు గ్రామస్థులు స్వాగతం పలికారు. తెదేపా అధికారంలోకి రాగానే ఉన్నత పాఠశాలను మంజూరు చేస్తామన్నారు. భాజపా నాయకుడు లలిత్‌కుమార్‌, జనసేనా పార్టీ నాయకులు శ్రీలత, జయరామిరెడ్డి,  నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని