అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం తెలుగుదేశం పార్టీ
మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం గుణేమోరుబాగుల్, మోరుబాగుల్ తాళికేర, ముతుకూరు, సీసీగిరి గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బి.కె.పార్థసారథి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి ఎం.ఎస్.రాజు, గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ ఇంతవరకు అభివృద్ధి జరిగింది
తెలుగుదేశం పార్టీ బీజేపీ, జనసేన ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి
గజమాలతో సత్కరిస్తున్న ప్రజలు
మడకశిర నియోజకవర్గం గుడిబండ మండలం గుణేమోరుబాగుల్, మోరుబాగుల్ తాళికేర, ముతుకూరు, సీసీగిరి గ్రామ పంచాయతీలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బి.కె.పార్థసారథి నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి ఎం.ఎస్.రాజు, గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ ఇంతవరకు అభివృద్ధి జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే, జరగబోయేది కూడా తెలుగుదేశం పార్టీతోనే అంటూ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ గ్రామంలో కూడా అభివృద్ధి జరగలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. యువతకు ఉద్యోగాలు రావాలన్నా, రైతుల కష్టాలు తీరాలన్నా, భావితరాలకు భవిష్యత్తు రావాలన్నా, మహిళలకు అండగా ఉండే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన మాకు రెండు ఓట్లూసైకిల్ గర్తుకు వేసి, వేయించి అఖండమైన మెజార్టీతో గెలిపించాలని ఓట్ల అభ్యర్థించారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గుడిబండ ప్రచారంలో బి.కె.పార్థసారథి, ఎం.ఎస్.రాజు, గుండుమల తిప్పేస్వామి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?