కొవిడ్ భయంతో పాఠశాలమూత
కరోనా భయంతో స్థానిక ప్రాథమిక పాఠశాలకు గురువారం తాళాలు వేశారు. ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపకపోవడంతో పాఠశాల వ΄తపడింది. గురువారం మరో ఇద్దరు ఉపాధ్యాయులు కరోనా బారిన పడటంతో మొత్తం బాధితుల సంఖ్య 17కు చేరింది
పూతలపట్టు: కరోనా భయంతో స్థానిక ప్రాథమిక పాఠశాలకు గురువారం తాళాలు వేశారు. ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా సోకడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపకపోవడంతో పాఠశాల వ΄తపడింది. గురువారం మరో ఇద్దరు ఉపాధ్యాయులు కరోనా బారిన పడటంతో మొత్తం బాధితుల సంఖ్య 17కు చేరింది.
జిల్లాలో 2,338 కేసులు.. చిత్తూరు (వైద్యం, సంతపేట): జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో గత 24 గంటలపాటు నిర్వహించిన 2,929 పరీక్షల్లో 2,338 మందికి కొవిడ్ నిర్ధారణ కాగా.. ఒకరు మృతి చెందినట్లు వైద్యాధికారులు గురువారం నాటి బులెటిన్లో పేర్కొన్నారు. తిరుపతిలో 733, చిత్తూరులో 230, మదనపల్లెలో 119, కుప్పంలో 90, ఐరాలలో 79 కేసులు నమోదయ్యాయి.జిల్లాలో స్టాంపులు-రిజిస్ట్రేషన్ శాఖ సిబ్బంది 20 మంది కొవిడ్ బారినపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్