logo

24 లోపు ఫిర్యాదు చేయాలి

గుంటూరు జోన్‌ పరిధిలో పని చేస్తున్న వివిధ తరగతుల వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల తుది సీనియారిటీ జాబితాను విడుదల చేస్తూ ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు యాస్మిన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 23 Mar 2023 05:43 IST

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: గుంటూరు జోన్‌ పరిధిలో పని చేస్తున్న వివిధ తరగతుల వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల తుది సీనియారిటీ జాబితాను విడుదల చేస్తూ ప్రాంతీయ వైద్య ఆరోగ్య సంచాలకులు యాస్మిన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై అభ్యంతరాలుంటే తగిన ఆధారాలతో ఈనెల 24వ తేదీ లోపు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని