logo

సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ..

తెదేపా జాతీయ కార్యదర్శి, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్‌ తరఫున ఆయన సతీమణి బ్రాహ్మణి మంగళవారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.

Published : 01 May 2024 05:37 IST

దుగ్గిరాలలో పసుపు పొడి తయారీ మిల్లు వద్ద..

తెదేపా జాతీయ కార్యదర్శి, మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేశ్‌ తరఫున ఆయన సతీమణి బ్రాహ్మణి మంగళవారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. మంగళగిరి, దుగ్గిరాలలో  మహిళా కార్మికులను, చేనేత, స్వర్ణకార వర్గాలవారిని కలసి వారి సమస్యలు తెలుసుకున్నారు. లోకేశ్‌కు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పనులు ప్రారంభమవుతాయని, అందరికీ మేలు జరుగుతుందని భరోసా ఇచ్చారు.

మంగళగిరిలో చెరుకురసం తాగుతున్న బ్రాహ్మణి

మంగళగిరి, దుగ్గిరాల, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని