ఎమ్మెల్యే అనుచరులు బెదిరించారు
పోలీసులను ఆశ్రయించిన బాపట్ల స్వతంత్ర అభ్యర్థిని
పిట్టలవానిపాలెం, న్యూస్టుడే: పిట్టలవానిపాలెం మండలం ఖాజీపాలేనికి చెందిన దోనెపాటి షాలిని బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ నెల 13న పోలింగ్ జరుగుతున్న సమయంలో ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు ఆమె గ్రామంలో 193వ పోలింగ్ కేంద్రానికి వెళ్లగా బాపట్ల ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కోన రఘుపతి అనుచరులు కుంఠం ప్రసన్నరాజు, బొలిమేర అమరబాబు, పేరలి రుషివర్మ, తుమ్మాటి నాగరాజు, జంగం మహేష్, బెజ్జం సుధీర్, బేబ్రోలు రవితేజతో పాటు మరికొందరు వ్యక్తులు తనను అసభ్య పదజాలంతో దూషించారని ఆమె పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ‘ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి నీకు ఏ అర్హత ఉంది, ఎన్నికల తర్వాత నిన్ను హత్య చేసి మురుగు కాలువలో పడేస్తామని’ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వ్యక్తుల నుంచి తనకు ప్రాణహాని ఉందని వారి నుంచి రక్షణ కల్పించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై ఎస్సై అనిల్కుమార్ను వివరణ కోరగా ఫిర్యా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నొక్కేద్దాం.. దొరికితే చూద్దాం.. జేబులు నింపేసుకున్న ఇంటి దొంగలు
[ 16-06-2024]
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు రైతులకు రుణాలు ఇచ్చి వారి అభ్యున్నతికి పాటుపడాల్సి ఉంది. ఇందుకు భిన్నంగా రైతులకు పంట రుణాలు రూపంలో ఇవ్వాల్సిన సొమ్ము బ్యాంకు, సొసైటీ సిబ్బంది జేబు నింపుకుంటున్న ఘటనలు గత నాలుగేళ్ల కాలంలో వరుసగా చోటుచేసుకున్నాయి. -
వైకాపా పాలకుల నిర్లక్ష్యం.. విద్యార్థులకందని పౌష్టికాహారం
[ 16-06-2024]
వేసవి సెలవుల అనంతరం గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. జిల్లాలో తొలి రోజు నుంచే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. అయితే చిక్కీలు, కోడిగుడ్లు లేకుండానే విద్యార్థులకు భోజనం వడ్డన చేయడం కనిపిస్తోంది. -
ఏఎన్యూలో పాలన గాడిన పడేనా!
[ 16-06-2024]
గత వైకాపా పాలనలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పలు నియామకాలకు రాజకీయ రంగు పులిమింది. ఏమాత్రం బోధనానుభవం లేని వ్యక్తిని తీసుకొచ్చి న్యాయ విభాగానికి డీన్ను చేసిన ఘనత వర్సిటీకే దక్కింది. -
నాన్న ఓ వరం.. వెలకట్టలేని త్యాగం
[ 16-06-2024]
నాన్నే మనందరి తొలి హీరో. కష్టాలు, కన్నీళ్లు దిగమింగుతూ బిడ్డల ఎదుగుదలకు నిరంతరం తపించే ఓ తపస్వి. ఓటమి పలకరించినప్పుడు నేనున్నానంటూ ధైర్యం నూరిపోసే ఓ యోధుడు. అడుగులు తడబడితే సరిచేసే ఓ స్నేహితుడు. -
1,500 గ్రాముల గంజాయి స్వాధీనం
[ 16-06-2024]
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు పోలీసులకు పట్టుబడ్డారు. తెనాలి రెండో పట్టణ పోలీస్స్టేషన్లో శనివారం విలేకర్ల సమావేశంలో డీఎస్పీ ఎం.రమేశ్ ఆయా వివరాలు వెల్లడించారు. -
హత్య కేసులో ఏడుగురి అరెస్టు
[ 16-06-2024]
ఓ వ్యక్తి ఆర్థికంగా స్థిరపడాలనే దురాశతో మరో ఐదురుగురితో కలిసి బావమరిదిని హత్య చేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులకు దొరికి అంతా జైలు పాలయ్యారు. -
ఆరు నెలలు కాదు.. ఇప్పుడే చూసుకుందాం : బ్రహ్మారెడ్డి
[ 16-06-2024]
అరాచకాలు, అక్రమాలు చేసి ప్రజల చేతిలో ఓడిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఆరునెలల్లో తానేమిటో చూపిస్తానని బీరాలు పలుకుతున్నాడు. ఆరు నెలలు కాదు ఇప్పుడే రా.. చూసుకుందాం అంటూ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ టెక్నాలజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు
[ 16-06-2024]
తిరుపతి జిల్లా వెంకటగిరిలోని శ్రీప్రగడ కోటయ్య మెమోరియల్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీలో ‘హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ’లో మూడేళ్ల డిప్లొమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు -
అమరావతి రక్షకా.. గోవిందా
[ 16-06-2024]
అమరావతి రూపశిల్పి నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా చూడాలన్న సంకల్పం నెరవేరిన సందర్భంగా రాజధాని గ్రామం అనంతవరం కొండపై స్వయంభూ వేంకటేశ్వరస్వామికి శనివారం రాజధాని రైతులు మొక్కులు చెల్లించుకున్నారు. -
క్రికెట్ జట్ల ఎంపికలోనూ రాజకీయం
[ 16-06-2024]
క్రికెట్ జట్ల ఎంపికలోనూ రాజకీయం చేయడంపై జిల్లా క్రికెట్ అసోసియేషన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసోసియేషన్లోని కొందరు ఏకపక్షంగా వ్యవహరిస్తూ ప్రతిభ కలిగిన క్రీడాకారుల అవకాశాలకు గండి కొడుతున్నారని తల్లిదండ్రులు,
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఓటీపీతో ఈవీఎం తెరవలేం - ‘మహా’ వివాదంపై ఎన్నికల అధికారి
-
చంద్రబాబు పోలవరం సందర్శన .. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి రామానాయుడు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అల్లర్ల గురించి పిల్లలకు బోధించడం ఎందుకు?: ఎన్సీఈఆర్టీ చీఫ్
-
స్మృతి మంధాన సెంచరీ.. దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన భారత్
-
ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనపై తొలి ట్రయల్ రన్.. వీడియో