logo

శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి

శ్రీవారిని వైకుంఠ ద్వాదశి శుక్రవారం రోజున తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణ్‌ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి న్యాయమూర్తి శ్రీవారి మూలమూర్తిని వైకుంఠ ద్వారం

Published : 15 Jan 2022 01:43 IST

శ్రీవారి ఆలయం ఎదుట  న్యాయమూర్తి లక్ష్మణ్‌

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారిని వైకుంఠ ద్వాదశి శుక్రవారం రోజున తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణ్‌ దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి న్యాయమూర్తి శ్రీవారి మూలమూర్తిని వైకుంఠ ద్వారం గుండా దర్శించుకున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని