logo

లైకుల మోజు.. పట్టాలపై పోజు

ఫొటోకు పోజు ఇచ్చి సామాజిక మాధ్యమంలో పోస్టు పెడితే లైకుల వర్షం కురవాలి.. కామెంట్లు హోరెత్తాలి. ఇదే లక్ష్యంగా కొందరు కుర్రకారు ప్రమాదాలను సైతం లెక్కచేయడం లేదనేందుకు నిదర్శనమీ చిత్రం.

Published : 27 Mar 2023 01:33 IST

ఫొటోకు పోజు ఇచ్చి సామాజిక మాధ్యమంలో పోస్టు పెడితే లైకుల వర్షం కురవాలి.. కామెంట్లు హోరెత్తాలి. ఇదే లక్ష్యంగా కొందరు కుర్రకారు ప్రమాదాలను సైతం లెక్కచేయడం లేదనేందుకు నిదర్శనమీ చిత్రం. నిత్యం పదుల సంఖ్యలో రైళ్లు తిరిగే సంజీవయ్య రైల్వేస్టేషన్‌ సమీపంలో అమ్మాయిలు ఇలా పట్టాలపై కూర్చొని ఫొటోలు దిగుతూ కనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని