‘నా శ్రేయస్సే ప్రజా శ్రేయస్సు’ అనే ధోరణి కనిపిస్తోంది
లవకుశ’ దృశ్యకావ్యంలో ‘ప్రజా శ్రేయస్సే నా శ్రేయస్సుగా’ పరిపాలన చేస్తానని పట్టాభిషిక్తుడైన శ్రీరాముడు చెబితే, నేడు ‘నా శ్రేయస్సే ప్రజా శ్రేయస్సు’ అనే ఆలోచనలు ప్రజాప్రతినిధులు, అధికారుల్లో కనిపిస్తోందని అని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గ్రంధి భవానీ ప్రసాద్ అన్నారు.
నాగసుబ్రహ్మణ్యాన్ని సత్కరించిన జస్టిస్ గ్రంధి భవానీ ప్రసాద్, చిత్రంలో లంక
లక్ష్మీనారాయణ, సారిపల్లి కొండలరావు, ఎస్వీ రామారావు తదితరులు
రవీంద్రభారతి: ‘లవకుశ’ దృశ్యకావ్యంలో ‘ప్రజా శ్రేయస్సే నా శ్రేయస్సుగా’ పరిపాలన చేస్తానని పట్టాభిషిక్తుడైన శ్రీరాముడు చెబితే, నేడు ‘నా శ్రేయస్సే ప్రజా శ్రేయస్సు’ అనే ఆలోచనలు ప్రజాప్రతినిధులు, అధికారుల్లో కనిపిస్తోందని అని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గ్రంధి భవానీ ప్రసాద్ అన్నారు. శుక్రవారం యువ కళావాహిని ఆధ్వర్యంలో ‘లవకుశ’ షష్టిపూర్తి వేడుక రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రంలో ‘కుశ’ పాత్రధారి నాగసుబ్రహ్మణ్యాన్ని సత్కరించారు.లవకుశ చిత్రంలో ప్రతీ మాట నేటి సమాజానికి సందేశమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్